Wednesday, 19 May 2021

తొలిసారి గాంధీ ఆస్పత్రికి కేసీఆర్: కరోనా రోగులకు ధైర్యం చెప్పిన సీఎం, వైద్యులకు అభినందనలు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) బుధవారం మధ్యాహ్నం గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. ఆయనతోపాటు మంత్రి హరీశ్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర అధికారులు ఉన్నారు. మధ్యాహ్నం గాంధీ ఆస్పత్రికి చేరుకున్న కేసీఆర్.. వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. ఆస్పత్రిలో పరిస్థితిని, రోగులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ovkxgX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour