Thursday, 6 May 2021

డిజిటల్ మీడియాతో ‘న్యాయ’ విప్లవం -సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు -‘హత్య కేసు’పై ఈసీ పిటిషన్ కొట్టివేత

ఇంటర్నెట్ వ్యాప్తితో పెరిగిన డిజిటల్ మీడియా ద్వారా న్యాయ వ్యవస్థకు సంబంధించిన వార్తల రిపోర్టింగ్ లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, కోర్టుల రియల్ టైమ్ అప్డేట్స కూడా పత్రికా స్వేచ్ఛ కిందికే వస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంతర్గత లేదా వీడియో కెమెరాల మధ్య సాగే విచారణలు తప్ప కోర్టులకు సంబంధించిన అన్ని వ్యవహారాలు రాజ్యాంగం ప్రకారం అందరికీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3b3OIX2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour