Thursday, 6 May 2021

కరోనా నియంత్రణకు జగన్ ఏం చేశాడు.. బొక్క చేశాడు, వైసీపీ నేతలే దుమ్మెత్తిపోశారు : నారా లోకేష్ ధ్వజం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో తాజా పరిస్థితులపై వైసీపీ నేతలు మాట్లాడుకున్న వీడియో ఒకటి ఇప్పుడు టిడిపి నేతలకు ఆయుధంగా మారింది. సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తుంది అని, ఏం చేయలేని పరిస్థితి నెలకొందని సీఎం వైఎస్ జగన్ చేతులెత్తేశారు అని స్వయంగా వైసీపీ నేతలే మాట్లాడుకున్నారని టిడిపి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3updE2K
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour