Thursday, 6 May 2021

ఢిల్లీలో ఆటో అంబులెన్సులు.. ఆక్సిజన్ సపోర్ట్ , పీపీఈ కిట్ తో డ్రైవర్, కరోనా బాధితులకు ఉచిత సేవలు

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా దారుణ పరిస్థితులను సృష్టించింది. ఢిల్లీలో ఆసుపత్రులలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.ఆసుపత్రిలో వైద్య వసతుల లేమి ఆక్సిజన్ కొరత ఢిల్లీని వేధిస్తోంది.మరోవైపు అంబులెన్సుల కొరత కూడా ఎదుర్కొంటున్న ఢిల్లీలో ఇప్పటికే పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న అంబులెన్స్ లపై భారం తగ్గించడానికి,ఆక్సిజన్ మద్దతు అవసరమయ్యే స్వల్ప కరోనా లక్షణాలతో ఉన్న కోవిడ్ రోగులకు సేవ చేయడానికి 10 ఆటో అంబులెన్సులను ఢిల్లీలో ప్రారంభించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Suy3FA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour