ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఏ ఆస్పత్రిలో చూసినా కరోనా మరణాలతో రాష్ట్రంలో మరణమృదంగం మోగుతోంది. తాజా పరిస్థితులలో ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత, వైద్య వనరుల లేమి,కరోనా చికిత్స కు కావలసిన మందులు దొరక్కపోవడం వంటి సమస్యలు బాధితుల పాలిట శాపంగా మారాయి. ఇక రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా నత్తనడకన సాగుతున్న పరిస్థితి. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై టీడీపీ ఆందోళనకు దిగింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xW7SYA
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment