Saturday, 8 May 2021

ఈటల చుట్టూ ర్యాలీ అవుతున్న కీలక నేతలు..? రాములు నాయక్ భేటీ... టచ్‌లో టీఆర్ఎస్ కీలక నేత...

భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ భవిష్యత్ కార్యాచరణపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కొత్త పార్టీనా.. లేక మరో పార్టీలో చేరడమా అన్న మీమాంసపై ఆయన ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అదే సమయంలో అన్ని పార్టీల్లోని రాజకీయ మిత్రులు,తన శ్రేయోభిలాషులతో విస్తృత సమావేశాలు జరుపుతున్నారు. కేసీఆర్‌పై యుద్ధమంటే ఆషామాషీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vN2tRN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour