Saturday, 8 May 2021

జగన్‌కు దిమ్మతిరిగేలా జేఎఎం పంచ్ -నీ గురించి దేశమంతా తెలుసు -వైఎస్సార్ కొడుకు బీజేపీకి బానిసా?

దేశంలో కరోనా విలయానికి వేల మంది బలైపోతుండగా, ఆక్సిజన్, వ్యాక్సిన్ల కొరతపై కేంద్ర రాష్ట్రాలు తగువులాటకు దిగడం, మోదీ అనుకూల, వ్యతిరేక సీఎంలు బాహాటంగా రాజకీయ విమర్శలు చేస్తుండటం సంచలనంగా మారింది. కరోనాపై ప్రధానితో ఫోన్ సంభాషణ తర్వాత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్.. ‘మోదీ తన మన్ కీ బాత్ చెబుతున్నారే తప్ప మన మాటలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nWOaXW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour