పశ్చిమ గోదావరి జిల్లా పోడూరులో స్థానిక క్షత్రియ యూత్ పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారన్న ఆగ్రహంతో గుంపుగా పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లారు. పోలీసులను పిలిచి ఈ ఘటనపై నిలదీశారు. సమయానికి ఎస్ఐ అందుబాటులో లేకపోవడంతో క్షత్రియ యూత్ సభ్యుడు కుచ్చర్లపాటి లక్ష్మణ్రాజు ఆయనతో ఫోన్లో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yzJFrf
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment