Tuesday, 25 May 2021

'రఘురామ' ఫ్లెక్సీ రచ్చ... పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన క్షత్రియ యూత్...

పశ్చిమ గోదావరి జిల్లా పోడూరులో స్థానిక క్షత్రియ యూత్ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారన్న ఆగ్రహంతో గుంపుగా పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లారు. పోలీసులను పిలిచి ఈ ఘటనపై నిలదీశారు. సమయానికి ఎస్ఐ అందుబాటులో లేకపోవడంతో క్షత్రియ యూత్‌ సభ్యుడు కుచ్చర్లపాటి లక్ష్మణ్‌రాజు ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yzJFrf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour