Tuesday, 25 May 2021

రూ.1,820 కోట్ల పంట ఉచిత బీమా: ఒక్క క్లిక్‌తో: 23 నెలల్లో 83,000 కోట్లు: వైఎస్ జగన్

అమరావతి: వైఎస్సార్ ఉచిత పంట బీమా పథకం మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి బదలాయించారు. ఈ పథకం కింద అర్హులుగా గుర్తించిన 15.15 లక్షల మంది రైతులు దీని ద్వారా లబ్ది పొందుతారు. ఈ మధ్యాహ్నం తాడేపల్లిలోని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Tjk067
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour