Saturday, 29 May 2021

ప్రధాని పబ్లిసిటీ పిచ్చి.!ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా మోదీ పట్టించుకోవట్లేదన్న శైలజానాథ్.!

అమరావతి/హైదరాబాద్ : కరోనా కట్టడిలో విఫలమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఏపీ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ వర్గాలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. అందులో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టింది. విజయవాడ ఏపీసీసీ భవన్‌‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2R0KxUS
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour