Saturday, 29 May 2021

మోదీకి గుడ్ బై, ప్రధానిగా గడ్కరీ -ఆర్కే బాంబు -కేంద్రానికి చంద్రబాబు మద్దతు -ఊసరవెల్లి మళ్లీ అంటూ

కొవిడ్ నిర్వహణలో దారుణంగా విఫలమయ్యారంటూ మోదీ సర్కారుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతోన్న తరుణంలో అదే కేంద్రానికి టీడీపీ మద్దతు పలకడం, ఆ మేరకు పార్టీ మహానాడులో రాజకీయ తీర్మానం కూడా చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారింది. ఏపీకి అన్ని విధాలా అన్యాం చేసిన బీజేపీని మళ్లీ ఎలా సమర్థిస్తారంటూ చంద్రబాబుపై ఏపీలోని ఇతర పార్టీలు నిలదీశాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wEoz9q
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour