Saturday, 29 May 2021

ప్రభుత్వానికెందుకింత వివక్ష..?కేవలం 5 ఆసుపత్రులకే నోటీసులా.?మిగతా వాటి సంగంతేంటన్న కాంగ్రెస్.!

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పై కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అడ్డగోలు బిల్లులతో అడ్డంగా దోచుకుంటున్న ప్రయివేటు ఆసుపత్రులపై అనేక ఫిర్యాదులు వస్తే కేవలం ఐదు ఆసుపత్రులకే నోటీసులెలా ఇస్తారని నిలదీస్తోంది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో ఉన్న ప్రయివేటు ఆసుపత్రుల మీద ఎందుకంత వివక్ష చూపుతున్నారని కాంగ్రెస్ నిలదీస్తోంది. తమకు అనుకూలంగా ఉన్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2SFOLlb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour