Saturday, 8 May 2021

కరోనా వేళ ఇంత తొందరెందుకు.. నలుగురు ఐఏఎస్‌లతో విచారణ అవసరమా.. తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

రాష్ట్రంలో ఓవైపు కరోనా ఉధృతి కొనసాగుతుంటే... మరోవైపు రాజకీయ నేతలపై భూకబ్జా ఆరోపణలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. కరోనా సంక్షోభ కాలంలో ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఈ భూముల పంచాయతీలను ముందు పెట్టుకోవడమేంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హైకోర్టు కూడా ఇదే విషయంలో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా విపత్తు వేళ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33nmq5w
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour