Saturday, 8 May 2021

ఏపీని నాశనం చేసేందుకు సీబీఎన్ 420 వైరస్...బాబు జూమ్ మీటింగ్‌లపై నిఘా సంస్థలు కన్నేయాలి : కొడాలి నాని

కర్నూలులో ఎన్‌440కే అనే ప్రమాదకర కరోనా మ్యుటెంట్ వ్యాప్తి చెందుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబుపై కర్నూలులో క్రిమినల్ కేసు కూడా నమోదైంది. తప్పుడు ప్రచారంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అధికార పార్టీ నేతలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మంత్రి కొడాలి నాని చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tvkNxl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour