Saturday, 8 May 2021

ట్విటర్‌లో విమర్శలు తొలగిస్తే సరిపోతుందా.. కరోనా కట్టడిలో మోడీ ప్రభుత్వం విఫలం: లాన్సెట్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కరోనావైరస్‌ను కట్టడి చేసే పనిమానేసి ట్విటర్‌లో వస్తున్న విమర్శలను డిలీట్ చేసే పనిపై దృష్టిసారించిందంటూ ఘాటు పదాలతో మెడికల్ జర్నల్ లాన్సెట్ ఓ ఎడిటోరియల్‌ను ప్రచురించింది. కరోనావైరస్ విజృంభిస్తున్న వేళ మోడీ సర్కార్ పై వస్తున్న విమర్శలపై చర్చకు తెరదీస్తోందని ఈ సంక్షోభం సమయంలో అలాంటి వాటికి చోటివ్వకూడదని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3f2JNGW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour