Monday, 10 May 2021

సుప్రీంకోర్టుకు అఫిడవిట్: వ్యాక్సిన్‌పై వ్యూహాన్ని సమర్థించుకున్న కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ పెను సంక్షోభానికి కారణమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో- సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగింపుపై కేంద్రానికి పలు ప్రశ్నల వర్షాన్ని కురిపిించింది. దేశంలో కొనసాగుతోన్న వ్యాక్సినేషన్‌పై అఫిడవిట్ అందజేయాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌లో పలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tykUrK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour