Monday, 10 May 2021

తోపులాటకు బ్రేక్: రద్దీ నివారణకు వ్యాక్సిన్ స్లిప్పులు: ఇంటికే: ఫస్ట్ డోస్ బ్యాన్

అమరావతి: రాష్ట్రంలో కొన్ని రోజులుగా కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రభుత్వం నిలిపివేసింది. ఇది తాత్కాలికమే. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో ఎక్కడా టీకాలను వేయకూడదని నిర్ణయించుకుంది. హఠాత్తుగా దీన్ని నిలిపివేయడానికి కారణం- దాన్ని క్రమబద్దీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున జనం గుమికూడి ఉండటం, తోపులాట చోటు చేసుకుంటోండటం వంటి కారణాలను దృష్టిలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tzqZV5
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour