Monday, 10 May 2021

పింజ్ర టాడ్ యాక్టివిస్ట్ నటాషా తండ్రి మహవీర్ నర్వాల్ కోవిడ్‌తో మృతి..జైలులో ఉండగానే..!

మహిళా విద్యార్థుల హక్కుల కార్యకర్త నటాషా నర్వాల్ తండ్రి మహవీర్ నర్వాల్ కరోనావైరస్‌తో మృతి చెందారు. గతేడాది మే నెలలో ఢిల్లీ అల్లర్ల కేసులో నటాషాను పోలీసులు అరెస్టు చేశారు. ఇక అప్పటి నుంచి ఆమె జైలులోనే ఉన్నారు. ఆదివారం సాయంత్రం తన తండ్రి మహవీర్ నర్వాల్ రోహతక్ హాస్పిటల్‌లో కోవిడ్‌కు చికిత్స పొందుతూ మరణించారు. గతేడాది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hjfC0P
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour