ఏపీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇంటింటికి రేషన్ పంపిణీ పథకానికి బ్రేక్ పడింది. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్ధితుల నేపథ్యంలో ఎండీయూలు రేషన్ పంపిణీని నిలిపివేసి ఆకస్మిక సమ్మెకు దిగారు. దీంతో ఈ పథకం అమలుకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. దీనికి ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం దృష్టిసారిస్తోంది. గతంలో సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకానికి తరచుగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ufQlIH
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment