Monday, 3 May 2021

ఏపీలో ఇంటింటి రేషన్‌కు బ్రేక్‌- కోవిడ్ వ్యాప్తి, ఎండీయూల మెరుపు సమ్మే కారణం

ఏపీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇంటింటికి రేషన్ పంపిణీ పథకానికి బ్రేక్ పడింది. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్ధితుల నేపథ్యంలో ఎండీయూలు రేషన్‌ పంపిణీని నిలిపివేసి ఆకస్మిక సమ్మెకు దిగారు. దీంతో ఈ పథకం అమలుకు తాత్కాలికంగా బ్రేక్‌ పడినట్లయింది. దీనికి ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం దృష్టిసారిస్తోంది. గతంలో సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకానికి తరచుగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ufQlIH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour