Monday, 3 May 2021

రెండు ఉప ఎన్నికలు: వైఎస్ జగన్-చంద్రబాబు మధ్య తేడా ఇదీ: వ్యతిరేకత సోకని పాలన

అమరావతి: ఊహంచినట్టే- తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. ఆ పార్టీ అభ్యర్థి, ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ గురుమూర్తి ఘన విజయాన్ని సాధించారు. 2.60 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీని అందుకున్నారు. ఇది- 2019లో ఇదే వైఎస్ఆర్సీపీ సాధించిన మెజారిటీ కంటే అధికం. తెలుగుదేశం పార్టీ సైతం ఈ ఎన్నికల్లో గట్టి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xK9BQs
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour