Monday, 3 May 2021

కామ్రేడ్ల అనూహ్య చర్య: పినరయి విజయన్ రాజీనామా: కొత్త ముఖ్యమంత్రి కోసం వేట: ప్రతిపక్షనేతగా

తిరువనంతపురం: దేశంలో కమ్యూనిస్టుల ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది.. కేరళ ఒక్కటే. ఇదివరకు పశ్చిమ బెంగాల్, త్రిపురల్లో సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వాలను ఏర్పాటు చేసినప్పటికీ- ఇప్పుడక్కడ ఆ పరిస్థితి లేదు. పశ్చిమ బెంగాల్‌లో ఒక్క స్థానాన్ని గెలుచుకోవడానికీ కష్టపడ్డారు కమ్యూనిస్టులు. కామ్రేడ్ల కంచుకోట పశ్చిమ బెంగాల్‌ను మమతా బెనర్జీ కూల్చి వేశారు. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eaaYjI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour