Monday, 31 May 2021

ఎటు చూసినా అవినీతే.!రాష్ట్రాన్నిఅప్పులపాలు చేసారు.!రెండేళ్ల జగన్ పాలనపై జనసేన ఫైర్.!

అమరావతి/హైదరాబాద్ : వైయస్సార్ సీపి రెండేళ్ల పాలన పై జనసేన పార్టీ భగ్గుమంది. వైసీపీ ప్రభుత్వం తన రెండేళ్ల పాలనలో అప్పులు చేసి, అవినీతికి పాల్పడింది తప్ప మరో కార్యక్రమం చేయలేదని మండిపడింది. నవరత్నాలు, సంక్షేమ పథకాల ముసుగులో ప్రజల్ని మాయ చేశారు తప్ప మంచిపనులు చేయలేదని ఘాటుగా విమర్శించింది జనసేన. రెండేళ్ల వ్యవధిలో 73 లక్షల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fWoJlP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour