Monday, 24 May 2021

దేశవ్యాప్తంగా 5వేల పైచిలుకు బ్లాక్ ఫంగస్ కేసులు-కోవిడ్ నుంచి కోలుకున్నవారికే-ఏపీకి 2వేల అంఫోటెరిసిన్-బి వయల్స్

ఓవైపు కరోనా వైరస్... మరోవైపు బ్లాక్ ఫంగస్(మ్యుకర్‌మైకొసిస్).. ఇవి చాలవన్నట్లు వైట్ ఫంగస్,యెల్లో ఫంగస్... ఇలా వ్యాధులన్నీ మనుషులపై ముప్పేట దాడి చేస్తున్నాయి. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంలో ఆరోగ్య సంక్షోభం మరింత తీవ్రమవుతోంది. ఇప్పటివరకూ కరోనా పైనే పోరాడుతూ వస్తున్న దేశం... ఇకపై బ్లాక్ ఫంగస్,వైట్ ఫంగస్,యెల్లో ఫంగస్ లాంటి వ్యాధులపై కూడా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ueh9It
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour