Monday, 24 May 2021

జులై 23న దేవుడు ఏం రాసిపెట్టాడో? -జగన్, చంద్రబాబు ఆఖరిపోరు: సాయిరెడ్డి బాంబు -రఘురామ, డా.సుధాకర్

సంచలన రాజకీయాలకు కేరాఫ్ గా ఉండే ఆంధ్రప్రదేశ్ లో సరిగ్గా ఇంకో రెండు నెలలకు అసాధారణ దృశ్యాలు చోటుచేసుకోనున్నాయా? సొంత పార్టీ ఎంపీపైనే దేశద్రోహం ఆరోపణలపై జైలుకు పంపిన జగన్ సర్కారు.. అటు ప్రతిపక్ష నేతలనూ వదలకుండా ఎడాపెడా కేసులు పెడుతున్న క్రమంలో ఇక పెద్ద చేపను టార్గెట్ చేసిందా? అందుకు జులై 23న ముహుర్తం నిర్ణయించారా?

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oIUrqE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour