Monday, 24 May 2021

కరోనా కలికాలం.!ఖాళీ అవుతున్న ఊళ్లు.!రద్దీగా మారుతున్న స్మశానాలు.!కాల్చడానికి కర్రలు కూడా కరువే.!

హైదరాబాద్ : సమాజంలో అత్యంత దయనీయపరిస్థితులు చోటుచేసుకున్నాయి. కరోనా రెండోదశ విలయతాండవానికి చాలా మంది అశువులుబాస్తున్నారు. అయినవాళ్లు, స్నేహితులు బంధువులు అనేక మంది అకాల మరణానికి గురవుతున్నారు. కరోనా నిబందనల పేరుతో కడచూపుకు కూడా నోచుకోలేని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఇక స్మశానాల పరిస్దితి అత్యంత దారుణంగా తయారయినట్టు తెలుస్తోంది. అడపా దడపా వచ్చే శవాలకు అంతిమ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/348WVFd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour