Tuesday, 25 May 2021

అడ్డగోలు దోపిడీ... హైదరాబాద్‌లో ఓ కార్పోరేట్ ఆస్పత్రి నిర్వాకం... తల్లీబిడ్డలను నిర్బంధించి...

హైదరాబాద్‌లోని కొన్ని కార్పోరేట్ ఆస్పత్రులు పేషెంట్లను అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. తాజాగా ఎల్బీనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి దోపిడీ నిర్వాకం బయటపడింది. ఇటీవల డెలివరీ కోసం ఓ మహిళ ఆ ఆస్పత్రిలో చేరగా రూ.1.80 లక్షలు మొత్తం ప్యాకేజీగా చెప్పారు. ఆస్పత్రి యాజమాన్యం చెప్పినట్లే డెలివరీ సమయానికి డబ్బు చెల్లించేశారు. కానీ ఆ తర్వాత ఆస్పత్రి యాజమాన్యం మరింత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3umEmbk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour