Friday, 30 April 2021

ఉద్యోగులను రెచ్చగొడుతుంది చంద్రబాబే, అమరావతి ప్రజలు జగన్ వైపే : బొత్సా సత్యన్నారాయణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులు కరోనా మహమ్మారి చేతిలో చిక్కి విలవిలలాడుతున్న పరిస్థితులలో,వారికి వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని టిడిపి డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు ఎనిమిది మంది మృత్యువాత పడ్డారని,ఎంతోమంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పనిచేస్తున్నారని,వారందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది టిడిపి. అయితే ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Rf3SBw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour