టోక్యో: జపాన్లో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. హోన్షు దీవుల తీరంలో 6.6 తీవ్రతతో భూమి కంపించింది. ఈ మేరకు జపాన్ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. శనివారం ఉదయం 6.57 గంటలకు ఈ ప్రాంతంలో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. భూమి కంపించడంతో ప్రజలు బయటికి పరుగులు తీశారు. అయితే, ప్రాణ, ఆస్తి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2SdUUoB
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment