Friday, 30 April 2021

టీడీపీకి మళ్లీ 23 గండం: క్లైమాక్స్‌కు పార్టీ కథ : విజ‌యాల‌ను మరిచిపోయి..చివరికి ఓట్ల శాతం పార్టీగా..!

తెలుగుదేశం పార్టీ... ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించిన శక్తిగా గుర్తింపు ఉంది. తెలుగోడి సత్తా ఢిల్లీలో చాటాలని భావించి ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ. పార్టీ స్థాపించిన 9 నెలలకే అఖండ మెజార్టీతో ప్రభుత్వం స్థాపించారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ తర్వాత పార్టీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు పార్టీని మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. 2014లో టీడీపీకి ఓటమి తప్పదు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eIT8n2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour