Friday, 2 April 2021

షాకింగ్ : బీజేపీ ఎమ్మెల్యే కారులో ఈవీఎం తరలింపు... పోలింగ్ ముగిశాక.. అసోంలో వెలుగులోకి...

అసోంలో గురువారం(ఏప్రిల్ 1) రెండో విడత పోలింగ్ ముగిసిన కొద్ది గంటలకు ఓ షాకింగ్ వీడియో వెలుగుచూసింది. అందులో ఓ బీజేపీ ఎమ్మెల్యే తన కారులో ఈవీఎం మెషీన్‌ను తరలిస్తున్నాడు. ఆ కారు( AS 10B 0022) పథార్‌కండి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కృషేందు పాల్‌కు చెందినదిగా గుర్తించారు. అసోంకి చెందిన ఓ జర్నలిస్ట్ ఆ వీడియోను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39ANZM8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour