Friday, 2 April 2021

మొన్నటిదాకా టీడీపీ..ఇక బీజేపీ: జెడ్పీ ఎన్నికల నోటిఫికేషన్‌పై ఏపీ హైకోర్టులో పిటీషన్

అమరావతి: రాష్ట్ంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నగారా మోగిన వేళ.. ఆ ఎన్నికల నిర్వహణను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా.. మిగిలిన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ.. ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rL7o30
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour