Friday, 2 April 2021

తెలంగాణలో భారీగా కరోనా కేసులు: 965 కొత్త కేసులు, జీహెచ్ఎంసీలో డబుల్ సెంచరీ దాటాయి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఒక్క రోజు వ్యవధిలో 59,343 నమూనాలను పరీక్షించగా.. గురువారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 965 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 254 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గురువారం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cJb3KH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour