Monday, 26 April 2021

ఢిల్లీలో అందరికీ ఫ్రీ వ్యాక్సిన్లు , కీలక ప్రకటన చేసి వ్యాక్సిన్ల ధరపై కేంద్రానికి కేజ్రీవాల్ చురకలు

కరోనా వ్యాక్సిన్ విషయంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది . దేశ రాజధాని ఢిల్లీలో అందరికీ కరోనా వ్యాక్సిన్ లు ఫ్రీగా ఇవ్వనున్నట్లుగా కేజ్రీవాల్ సర్కార్ ప్రకటన చేసింది. ఢిల్లీలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితంగానే వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aHCx1U
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour