Monday, 26 April 2021

కరోనా చావులకు ఎన్నికల కమిషన్ కారణం: హత్యకేసు పెట్టాలి: నిప్పులు చెరిగిన హైకోర్టు

చెన్నై: దేశవ్యాప్తంగా రోజూ లక్షలాది సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేలాది మంది మరణిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్ దుష్ప్రభావానికి దేశ వైద్యా, ఆరోగ్య వ్యవస్థ తలకిందులైంది. ఆక్సిజన్ అందక వందలాది మంది ప్రాణాలను వదులుతున్నారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఏ స్థాయిలో ఉందో కరోనా సృష్టించిన సంక్షోభ పరిస్థితులు చెప్పకనే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32PYvLy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour