Monday, 26 April 2021

కరోనా కల్లోలం- ఆస్పత్రులు, ఆక్సిజన్ కొరత- క్వారంటైన్‌కే మొగ్గు- అక్కడా నరకయాతన

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం రేపుతున్న నేపథ్యంలో రోగులు నరక యాతన చవిచూస్తున్నారు. ఓవైపు ఆస్పత్రులు కిక్కిరిసిపోతుండగా, మరోవైపు బెడ్ల కొరత వేధిస్తోంది. ఇంకోవైపు మందులు, వ్యాక్సిన్లు, ఇంజెక్షన్లు బ్లాక్‌ మార్కెట్లోకి చేరిపోతున్నాయి. ఆక్సిజన్ సిలెండర్లు కూడా బ్లాక్‌లో కొనుగోలు చేయాల్సిన పరిస్దితులు చాలా చోట్ల ఉన్నాయి. దీంతో రోగులు ఇళ్ల వద్దే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అయినా వారిని కష్టాలు మాత్రం వీడటం లేదు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tRXyyd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour