Tuesday, 20 April 2021

ఆ ఐదు ప్రధాన నగరాల్లో లాక్ డౌన్ లేదు.. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు నిన్న సాయంత్రం ఐదు ప్రధాన నగరాల్లో లాక్ డౌన్ విధించాలని ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేసిన ఉత్తరప్రదేశ్ సర్కార్ కు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. లక్నో, ప్రయాగ్ రాజ్, వారణాసి, కాన్పూర్, గోరక్ పూర్ లో ఈనెల 26వ తేదీ వరకు లాక్ డౌన్ విధించాలన్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ekH3UQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour