Tuesday, 20 April 2021

రైతు నిరసనలపై సుప్రీం సీరియస్-రోడ్లపై వెళ్లేవారిని అడ్డుకుంటారా ? కేంద్రానికీ సూచన

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో కొన్ని నెలలుగా రైతులు ఆందోళనలు సాగిస్తున్నారు. అయితే వీరిని పోలీసులు ఎప్పటికప్పుడు అడ్డుకుంటూనే ఉన్నారు. అయితే విచిత్రంగా రైతులు తమ నిరసనలతో తమను రోడ్డుపై వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారంటూ ఓ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నోయిడా నుంచి 20 నిమిషాల్లో ఢిల్లీకి వెళ్లాల్సిన తనకు ఈ ఆందోళనల కారణంగా 2

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3v5t0t7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour