Tuesday, 20 April 2021

ఒకే గ్రామంలో ఒకేరోజు వంద మందికి కరోనా... ముగ్గురు మృతి... భయాందోళనలో ఆ గ్రామస్తులు

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు నెలల క్రితం వరకు 500 మార్క్‌కి కాస్త అటు ఇటుగా నమోదైన కేసులు ఇప్పుడు ఏకంగా 5వేల మార్క్‌ని దాటేశాయి. హైదరాబాద్ సహా దాదాపుగా అన్ని జిల్లాల్లో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో ఒకేరోజు 100 మంది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3v2mvHw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour