Saturday, 3 April 2021

మరో వివాదం రేపిన రాహుల్‌-భారత్‌లో పరిణామాలపై అమెరికా మౌనంపై ప్రశ్నలు

కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. దేశంలో అంతర్గత విషయాలపై విదేశీ ప్రతినిధులతో మాట్లాడిన సందర్భఁగా రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. దీంతో కీలకమైన అంశంపై విదేశాల ముందు భారత్‌ పరువు తీశారంటూ ఆయనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా మాజీ రాయబారి నికోలస్‌ బర్న్స్‌తో తాజాగా ఆన్‌లైన్‌లో సంభాషణ జరిపిన కాంగ్రెస్ ఎంపీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cNDLKi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour