Saturday, 3 April 2021

వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా -జగన్‌కు గట్టు శ్రీకాంత్ రెడ్డి లేఖ -వైఎస్ షర్మిలకు షాకిస్తూ, బీజేపీ వైపు

వైఎస్ జగన్ సారధ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి పూర్తిగా కనుమరుగు కానున్నది. ఏపీలో అధికారంలో కొనసాగుతోన్న తాము.. తెలంగాణలో పార్టీని విస్తరించదల్చుకోలేదని అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో కీలక నేతలు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. తాజాగా వైసీపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి సైతం శనివారం తన రాజీనామాను ప్రకటించారు. ఈ మేరకు అధినేత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QUHQnq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour