Saturday, 3 April 2021

వైఎస్ వివేకా హత్య .. ఇంటి దొంగలున్నారా ? మీరే గొడ్డలి వేటేశారా ? వైఎస్ జగన్ టార్గెట్ గా టీడీపీ

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై వివేకా కుమార్తె సునీత రెడ్డి నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తన తండ్రి హత్య కేసు ఇప్పటివరకూ కొలిక్కి రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సునీతారెడ్డి న్యాయం కోసం ఇంత కాలం వేచి చూడాలని ప్రశ్నించారు. ప్రజల మద్దతు కోసమే తాను ప్రెస్మీట్ పెట్టినట్లుగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wi9YBj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour