Friday, 2 April 2021

పరిషత్‌ ఎన్నికలు బహిష్కరణ దిశగా టీడీపీ: పోలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబుతో వాడీవేడి చర్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు కాక రేపుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తొలినాడే పరిషత్ ఎన్నికల నిర్వహణ పై కీలక నిర్ణయం తీసుకున్నారు నీలం సాహ్ని . ఇక తాజాగా ఎస్ఈసి నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని టిడిపి డిమాండ్ చేస్తున్న పాత ఎన్నికల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sKTHCI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour