Wednesday, 21 April 2021

మరదలిపై కన్ను: తమ్ముడి చేతిలో అన్న ఫసక్: రెండేళ్ల కిందట గుంతలో: తల్లి అరెస్ట్: అదే కారణం

తిరువనంతపురం: కేరళలో రెండున్నరేళ్ల కిందట సంచలనం సృష్టించిన ఓ హత్యోదంతం.. చిక్కుముడి ఇప్పుడిప్పుడే వీడుతోంది. ఈ హత్యలో ప్రధాన నిందితుడు.. మృతుడి సోదరుడే కావడం కలకలం రేపుతోంది. ఈ కేసును పోలీసులు తిరగదోడుతున్నారు. రెండున్నరేళ్ల కిందట సమాధి చేసిన మృతదేహాన్ని మళ్లీ వెలికి తీశారు. దాన్ని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారు. ఈ హత్యకేసులో ప్రధాన నిందితుడు తప్పించుకోవడానికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2P8elOt
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour