Wednesday, 21 April 2021

దేశానికి కరోనా విపత్తు : మహారాష్ట్ర , ఢిల్లీ, ఏపీ ,తెలంగాణాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో తాజా పరిస్థితి ఇలా !!

కరోనా మహమ్మారి విజృంభణ దేశంలో కొనసాగుతూనే ఉంది. అనేక రాష్ట్రాలు మహమ్మారి దెబ్బకు అతలాకుతలం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా ఆరోగ్య సంక్షోభాన్ని సృష్టించింది. కరోనా కేసుల పెరుగుదల , మౌలిక వసతుల కొరత నేపథ్యంలో అనేక రాష్ట్రాలు కరోనా కట్టడికి కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. ఇక వివిధ రాష్ట్రాల్లో తాజా కరోనా పరిస్థితిని చూస్తే శ్రీరామనవమి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32w0u7B
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour