బెంగళూరు ఆస్పత్రుల్లో కరోనా కల్లోలం రేపుతోంది. భారీ సంఖ్యలో వస్తున్న కరోనా కేసుల్ని పరిష్కరించేందుకు ఆస్పత్రులు, డాక్టర్లు తీవ్రంగా శ్రమిస్తున్నా ఆక్సిజన్ కొరత వారిని వేధిస్తోంది. నగరంలోని పలు ఆస్పత్రుల్లో నాలుగు రోజులుగా ఆక్సిజన్ నిల్వలు అడుగంటడం రోగులకు నరక యాతనకు గురిచేస్తోంది. ఇప్పట్లో సమస్య పరిష్కారం అయ్యే సూచనలు కనిపించడం లేదు. బెంగళూరు ఆస్పత్రుల్లో పెరుగుతున్న
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gsF1or
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment