Friday, 30 April 2021

మానవాళి పెను సంక్షోభంలో ఉంది - టీకా జాతీయకరణ ఎందుకు చేయరు: కేంద్రంపై సుప్రీం ఫైర్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, కరోనాతో సంభవిస్తున్న మరణాల సంఖ్య పెరిగిపోతుండటంతో సుప్రీంకోర్టు సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో పౌరులు తమ కోవిడ్ కష్టాలు లేదా ఇబ్బందులు లేదా ఏమైనా సమాచారం అడిగినప్పుడు వెంటనే ఆయా ప్రభుత్వాలు స్పందించాలని ఆదేశాలు జారీ చేసింది. పౌరులను వేధిస్తే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gQTzi0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour