Friday, 30 April 2021

ఈ నకిలీగాళ్లు కరోనా కంటే ప్రమాదం: ఫేక్ ‘రెమిడిసివిర్’ తయారు చేసి, రూ. 25వేలకు విక్రయం

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి బారినపడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నా.. కొందరు మానత్వం మరిచి రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారు. కరోనా రోగులను మరణం నుంచి కాపాడేందుకు ఉపయోగిస్తున్న రెమిడిసివిర్ ఇంజెక్షన్‌కు నకిలీలను సృష్టిస్తూ కరోనా మహమ్మారి కంటే ప్రమాదకరంగా మారుతున్నారు. తాజాగా, నకిలీగాళ్లను పోలీసులు పట్టుకున్నారు. గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xzjP6n
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour