ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా పోలీసులు మానవత్వానికి పర్యాయపదంగా నిలిచారు. దట్టమైన అటవీ ప్రాంతం నుండి ఓ అనాధ శవాన్ని, భుజాలపై వేసుకొని రెండు కిలోమీటర్ల మేర మోసుకొచ్చి అందరిని ఆశ్చర్యపోయేలా చేశారు. సొంతవాళ్ళకే సహాయం చెయ్యాలంటే ఆలోచిస్తున్న నేటి రోజుల్లో ఎవరో తెలీని వ్యక్తి కోసం పోలీసులు తీసుకున్న నిర్ణయం వారిని మెచ్చుకునేలా చేసింది .
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ea3q0F
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment