Friday, 2 April 2021

పరిషత్‌ పదవులపై జగన్ కీలక నిర్ణయం- సామాజిక న్యాయం- ఎమ్మెల్యే కులానికి నో

ఏపీలో ఉన్న సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని పదవుల పంపకాల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న అధికార వైసీపీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా మున్సిపల్‌ ఎన్నికల తర్వాత మేయర్‌, డిప్యూటీ మేయర్‌, ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్ పదవుల తరహాలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పదవుల పందేరం చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. దీంతో జనాభా పరంగా ఎక్కువగా ఉన్నప్పటికీ అవకాశాలు దక్కనివారికి లబ్ది చేకూరబోతోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fALYDm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour