Friday, 2 April 2021

ఓటుకు నోటు కేసులో షాకింగ్ ట్విస్ట్ : చంద్రబాబే నాతో నేరుగా మాట్లాడారు , కోర్టులో స్టీఫెన్ సన్ వాంగ్మూలం

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసును ఏసీబీ కోర్టు విచారిస్తోంది . ఈ కేసులో సాక్షిగా ఉన్న నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ గురువారం ఏసీబీ కోర్టులో విచారణ సమయంలో కీలక విషయాలను కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. చంద్రబాబు నేరుగా తనకు ఫోన్ చేసి మాట్లాడారని తనను ప్రలోభ పెట్టారని, టీడీపీకి అనుకూలంగా ఓటు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rGFWU9
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour